కువైట్:భారత రాయబార కార్యాలయ శిబిరంలో ఇండియన్స్ కి మెడికల్ చెకప్
- March 21, 2020
కువైట్:కువైట్ లోని భారత్ రాయాబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న ఇండియన్స్ కు మెడికల్ టెస్ట్ నిర్వహించారు. కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే..ప్రస్తుతం శిబిరంలో ఉన్న వారందరు ఆరోగ్యంగానే ఉన్నారని కార్యాలయ అధికారులు తెలిపారు. వివిధ లీగల్ కారణాలతో కువైట్ లో చిక్కుకుపోయిన వారి కోసం ఇండియన్ ఎంబసీ షెల్టర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 66 మంది శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన కఠిన చర్యల నేపథ్యంలో వీళ్లంతా లీగల్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







