కువైట్:భారత రాయబార కార్యాలయ శిబిరంలో ఇండియన్స్ కి మెడికల్ చెకప్
- March 21, 2020
కువైట్:కువైట్ లోని భారత్ రాయాబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న ఇండియన్స్ కు మెడికల్ టెస్ట్ నిర్వహించారు. కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే..ప్రస్తుతం శిబిరంలో ఉన్న వారందరు ఆరోగ్యంగానే ఉన్నారని కార్యాలయ అధికారులు తెలిపారు. వివిధ లీగల్ కారణాలతో కువైట్ లో చిక్కుకుపోయిన వారి కోసం ఇండియన్ ఎంబసీ షెల్టర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 66 మంది శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన కఠిన చర్యల నేపథ్యంలో వీళ్లంతా లీగల్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









