కువైట్:భారత రాయబార కార్యాలయ శిబిరంలో ఇండియన్స్ కి మెడికల్ చెకప్
- March 21, 2020
కువైట్:కువైట్ లోని భారత్ రాయాబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న ఇండియన్స్ కు మెడికల్ టెస్ట్ నిర్వహించారు. కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే..ప్రస్తుతం శిబిరంలో ఉన్న వారందరు ఆరోగ్యంగానే ఉన్నారని కార్యాలయ అధికారులు తెలిపారు. వివిధ లీగల్ కారణాలతో కువైట్ లో చిక్కుకుపోయిన వారి కోసం ఇండియన్ ఎంబసీ షెల్టర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 66 మంది శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన కఠిన చర్యల నేపథ్యంలో వీళ్లంతా లీగల్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!







