కువైట్:భారత రాయబార కార్యాలయ శిబిరంలో ఇండియన్స్ కి మెడికల్ చెకప్
- March 21, 2020
కువైట్:కువైట్ లోని భారత్ రాయాబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న ఇండియన్స్ కు మెడికల్ టెస్ట్ నిర్వహించారు. కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే..ప్రస్తుతం శిబిరంలో ఉన్న వారందరు ఆరోగ్యంగానే ఉన్నారని కార్యాలయ అధికారులు తెలిపారు. వివిధ లీగల్ కారణాలతో కువైట్ లో చిక్కుకుపోయిన వారి కోసం ఇండియన్ ఎంబసీ షెల్టర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 66 మంది శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన కఠిన చర్యల నేపథ్యంలో వీళ్లంతా లీగల్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు