దోహా:షాపుల దగ్గర ఇక సామాజిక దూరం తప్పనిసరి..మార్గదర్శకాలు విడుదల
- March 22, 2020
దోహా:కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఖతార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి షాపుల దగ్గర సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని సూచించింది. ప్రతీ రిటైల్ షాపు నిర్వాహకులు వినియోగదారుల మధ్య సామాజిక దూరాన్ని నిబద్ధతతో పాటించేలా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలుపుతూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు షాపులకు వెళ్లే వినియోగదారులు ఒక్కొక్కరి మధ్య ఖచ్చితంగా 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇది కూడా వినియోగదారుల భద్రతా చట్టం నెంబర్ 8లోని ఆర్టికల్ 13 కిందకు వస్తుందని కూడా కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు