పాస్పోర్ట్ సర్వీసులు నిలిపివేత
- March 24, 2020
యూఏఈ: దుబాయ్ మరియు నార్తర్న్ ఎమిరేట్స్ లోని అన్ని కేంద్రాలలో భారత పాస్పోర్ట్ సర్వీసులు నిలిపివేయబడ్డాయి. దుబాయ్ కాన్సులేట్ జనరల్ మంగళవారం దీనిని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం ఏప్రిల్ 7 వరకు సేవలను నిలిపివేస్తామని కాన్సులేట్ తెలిపింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, పరిస్థితి వివరించే పత్రాలు జతకలిపి [email protected] కు ఇమెయిల్ పంపవచ్చని తెలిపారు. 24 గంటల్లో తమ మెయిల్ కు వచ్చిన ఫిర్యాదులపై కాన్సులేట్ అధికారులు స్పందిస్తారని తెలిపారు.
Advisory on suspension of passport services by Indian Consulate pic.twitter.com/ZMyB5NXHnR
— India in Dubai (@cgidubai) March 24, 2020
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







