పాస్పోర్ట్ సర్వీసులు నిలిపివేత
- March 24, 2020
యూఏఈ: దుబాయ్ మరియు నార్తర్న్ ఎమిరేట్స్ లోని అన్ని కేంద్రాలలో భారత పాస్పోర్ట్ సర్వీసులు నిలిపివేయబడ్డాయి. దుబాయ్ కాన్సులేట్ జనరల్ మంగళవారం దీనిని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం ఏప్రిల్ 7 వరకు సేవలను నిలిపివేస్తామని కాన్సులేట్ తెలిపింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, పరిస్థితి వివరించే పత్రాలు జతకలిపి [email protected] కు ఇమెయిల్ పంపవచ్చని తెలిపారు. 24 గంటల్లో తమ మెయిల్ కు వచ్చిన ఫిర్యాదులపై కాన్సులేట్ అధికారులు స్పందిస్తారని తెలిపారు.
Advisory on suspension of passport services by Indian Consulate pic.twitter.com/ZMyB5NXHnR
— India in Dubai (@cgidubai) March 24, 2020
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







