కరోనా ఎఫెక్ట్:ఇంటి నుండి పని
- March 26, 2020దుబాయ్:అన్ని ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్స్ తమ ఉద్యోగులు ఇంటి నుండి పని చేసేలా చూడాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్ ఎకానమీ, ఈ విషయమై బుధవారం ఓ ప్రకటన చేసింది. 80 శాతం ఇంటి నుండి పని అమలయ్యేలా చూడాలన్నది ఈ ఆదేశాల సారాంశం. అయితే, హెల్త్ సెక్టార్, ఫార్మాష్యూటికల్ సెక్టార్, ఫుడ్ మరియు రిటెయిల్ ఔట్లెట్స్ (యానిమల్ ఫీడ్ సహా), ఇండస్ట్రియల్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ అలాగే కాంట్రాక్టింగ్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, సెక్యూరిటీ సర్వీసెస్, లాజిస్టిక్స్ మరియు డెలివరీ సర్వీసెస్, సప్లయ్ ఛెయిన్, వర్క్ షాప్, క్లీనింగ్ సర్వీసెస్, క్యాష్ ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్ సెక్టార్ వంటివాటికి మినహాయింపులు ఇచ్చారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?