కరోనా ఎఫెక్ట్:ఇంటి నుండి పని
- March 26, 2020
దుబాయ్:అన్ని ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్స్ తమ ఉద్యోగులు ఇంటి నుండి పని చేసేలా చూడాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్ ఎకానమీ, ఈ విషయమై బుధవారం ఓ ప్రకటన చేసింది. 80 శాతం ఇంటి నుండి పని అమలయ్యేలా చూడాలన్నది ఈ ఆదేశాల సారాంశం. అయితే, హెల్త్ సెక్టార్, ఫార్మాష్యూటికల్ సెక్టార్, ఫుడ్ మరియు రిటెయిల్ ఔట్లెట్స్ (యానిమల్ ఫీడ్ సహా), ఇండస్ట్రియల్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ అలాగే కాంట్రాక్టింగ్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, సెక్యూరిటీ సర్వీసెస్, లాజిస్టిక్స్ మరియు డెలివరీ సర్వీసెస్, సప్లయ్ ఛెయిన్, వర్క్ షాప్, క్లీనింగ్ సర్వీసెస్, క్యాష్ ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్ సెక్టార్ వంటివాటికి మినహాయింపులు ఇచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







