కరోనా ఎఫెక్ట్:ఇంటి నుండి పని
- March 26, 2020
దుబాయ్:అన్ని ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్స్ తమ ఉద్యోగులు ఇంటి నుండి పని చేసేలా చూడాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్ ఎకానమీ, ఈ విషయమై బుధవారం ఓ ప్రకటన చేసింది. 80 శాతం ఇంటి నుండి పని అమలయ్యేలా చూడాలన్నది ఈ ఆదేశాల సారాంశం. అయితే, హెల్త్ సెక్టార్, ఫార్మాష్యూటికల్ సెక్టార్, ఫుడ్ మరియు రిటెయిల్ ఔట్లెట్స్ (యానిమల్ ఫీడ్ సహా), ఇండస్ట్రియల్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ అలాగే కాంట్రాక్టింగ్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, సెక్యూరిటీ సర్వీసెస్, లాజిస్టిక్స్ మరియు డెలివరీ సర్వీసెస్, సప్లయ్ ఛెయిన్, వర్క్ షాప్, క్లీనింగ్ సర్వీసెస్, క్యాష్ ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్ సెక్టార్ వంటివాటికి మినహాయింపులు ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







