ఆన్లైన్ ద్వారా వీసా రెన్యువల్.!
- March 26, 2020మస్కట్: రెసిడెంట్ కార్డ్ హోల్డర్స్, తమ వీసాల్ని ఆన్లైన్లో రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా తమ తమ స్వదేశాల్లో చిక్కుకుపోయినవారికి ఈ సౌకర్యం అందుబాటులో వుంటుందని అధికారరలు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకోసం ఒమన్, నాన్ ఒమనీయులు దేశంలోకి రాకుండా బ్యాన్ చేశారు. రెసిడెంట్ కార్డ్ కలిగినవారికీ ఈ బ్యాన్ వర్తిస్తుంది. అన్ని రకాల వీసా కలిగినవారికీ ఒమన్లో ప్రవేశం లేదని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఒమన్లో ఇరుక్కుపోయినవారు, వెంటనే తమ తమ దేశాలకు వెళ్ళిపోవాలనీ, కొందరికి మాత్రం ఆన్లైన్ ద్వారా తమ వీసాల్ని పొడిగించుకునే అవకావం కల్పిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్