కార్మికుల తరలింపుకి మినిస్ట్రీ అనుమతి
- March 27, 2020రియాద్: మినిఈస్ట ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఎలాంటి నిబంధనలు లేకుండా పలు కంపెనీల మధ్య ఫారిన్ విదేశీ కార్మికులకి అనుమతినిచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. లేబర్ మార్కెట్లో మేన్ పవర్ అనుకూలత తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ