క్వారంటీన్ సెంటర్ నుంచి ఇంటికి చేరుకున్న 300 మంది సిటిజన్స్
- March 30, 2020
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 300 మంది సిటిజన్స్ క్వారంటీన్ సెంటర్ల నుంచి ఇంటికి వెళ్ళినట్లు వెల్లడించింది. అలా వెళ్ళినవారికి గులాబీలు, బహుమతులు ఇచ్చారు అధికారులు. 14 రోజులపాటు వీరందరినీ ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటీన్ కోసం వుంచారు. కరోనా వైరస్ని అరికట్టే క్రమంలో అనుమానితుల్ని క్వారంటీన్కి పంపుతున్న విషయం విదితమే. చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జరమనీ, ఇరాన్, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా మరియు స్పెయిన్ నుంచి వచ్చినవారిని క్వారంటీన్ సెంటర్లకు తరలించారు. కొందరిని ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేకంగా వైద్య పర్యవేక్షణలో వుంచారు. కరోనా వైరస్ లక్షణాలు లేనివారిని సైతం క్వారంటీన్లో వుంచడం జరిగింది. క్వారంటీన్ గడువు ముగిశాక వారిని తమ తమ ఇళ్ళకు పంపించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







