క్వారంటీన్ సెంటర్ నుంచి ఇంటికి చేరుకున్న 300 మంది సిటిజన్స్
- March 30, 2020
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 300 మంది సిటిజన్స్ క్వారంటీన్ సెంటర్ల నుంచి ఇంటికి వెళ్ళినట్లు వెల్లడించింది. అలా వెళ్ళినవారికి గులాబీలు, బహుమతులు ఇచ్చారు అధికారులు. 14 రోజులపాటు వీరందరినీ ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటీన్ కోసం వుంచారు. కరోనా వైరస్ని అరికట్టే క్రమంలో అనుమానితుల్ని క్వారంటీన్కి పంపుతున్న విషయం విదితమే. చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జరమనీ, ఇరాన్, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా మరియు స్పెయిన్ నుంచి వచ్చినవారిని క్వారంటీన్ సెంటర్లకు తరలించారు. కొందరిని ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేకంగా వైద్య పర్యవేక్షణలో వుంచారు. కరోనా వైరస్ లక్షణాలు లేనివారిని సైతం క్వారంటీన్లో వుంచడం జరిగింది. క్వారంటీన్ గడువు ముగిశాక వారిని తమ తమ ఇళ్ళకు పంపించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







