అబాండన్డ్ వెహికిల్స్ తొలగింపు
- March 31, 2020మస్కట్: సీబ్లో వదిలి వేయబడ్డ వాహనాలు తొలగించడానికి యజమానులకు 48 గంటల సమయం మాత్రమే మిగిలి వుంది. ఆ తర్వాత వాహనాల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. వాహనాల్ని రోడ్లపై ఎక్కడికక్కడ వదిలేయడం వల్ల, నగరం తాలూకు అందం చెడిపోతోందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. తమ వాహనాల్ని 48 గంటల్లోగా యజమానులు తొలగించని పక్షంలో వాటిని మునిసిపాలిటీ సీజ్ చేయడం తప్పదని మునిసిపాలిటీ అధికారులు హెచ్చరరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం