సెల్ఫ్ ఐసోలేషన్ ఆదేశాల్ని ఉల్లంఘించినవారికి జైలు
- April 01, 2020బహ్రెయిన్:బహ్రెయినీ న్యాయవాది, ఓ వలసదారుడైన వ్యాపారవేత్తకి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. సెల్ఫ్ ఐసోలేషన్ని ఉల్లంఘించినందుకుగాను వీరికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. కరోనా ఎఫెక్టెడ్ ప్రాంతం నుంచీ ఈ ఇద్దరూ బహ్రెయిన్కి వచ్చారనీ, వారికి 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్లో వుండాల్సిందిగా అథారిటీస్ సూచించాయనీ, అయితే న్యాయవాది కోర్ట్ రూమ్స్ కి హాజరవుతున్నారనీ, బిజినెస్ మేన్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారనీ తేలింది. కాగా, బిజినెస్మేన్ని 3 నెలల జైలు శిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరిస్తారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!