సెల్ఫ్ ఐసోలేషన్ ఆదేశాల్ని ఉల్లంఘించినవారికి జైలు
- April 01, 2020
బహ్రెయిన్:బహ్రెయినీ న్యాయవాది, ఓ వలసదారుడైన వ్యాపారవేత్తకి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. సెల్ఫ్ ఐసోలేషన్ని ఉల్లంఘించినందుకుగాను వీరికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. కరోనా ఎఫెక్టెడ్ ప్రాంతం నుంచీ ఈ ఇద్దరూ బహ్రెయిన్కి వచ్చారనీ, వారికి 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్లో వుండాల్సిందిగా అథారిటీస్ సూచించాయనీ, అయితే న్యాయవాది కోర్ట్ రూమ్స్ కి హాజరవుతున్నారనీ, బిజినెస్ మేన్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారనీ తేలింది. కాగా, బిజినెస్మేన్ని 3 నెలల జైలు శిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







