కరోనా నివారణకు 1 బిలియన్ డాలర్లు కేటాయించిన ప్రపంచ బ్యాంకు
- April 03, 2020
భారత్ కరోనా వ్యాప్తిని నివారించడానికి గాను ప్రపంచ బ్యాంకు భారీ ఆర్ధిక సహయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 25 అభివృధ్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహయ నిధిలో తొలివిడతగా 1.9 బిలియన్ డాలర్లను సంస్థ విడుదల చేసింది. ఇందులో అధిక భాగం అనగా 1 బిలియన్ డాలర్లు ఇండియాకు కేటాయించింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా రెండవ దశలో ఉంది. ఇది మూడవ దశకు చేరుకుంటే.. ఆ ప్రభావం ఊహించలేంతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఉత్తమ నిర్ధారణ, అనుమానితుల ఆచూకీ, ప్రయోగాలు, వ్యాధి నియంత్రణ సామాగ్రి కోనుగోలు వంటి పనులకు వాడేందుకు తాము ఈ నిధిని మంజూరు చేసినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







