కొత్త ఆన్లైన్ సర్వీసుల్ని ప్రారంభించిన కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్
- April 06, 2020
కువైట్:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ కోసం కొత్త ఆన్లైన్ సర్వీసుల్ని ప్రారంభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కొత్త సర్వీసులు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తున్నాయి. మినిస్ట్రీ వెబ్ సైట్ (www.moi.gov.kw) ద్వారా రెసిడెన్సీ ట్రాన్స్ఫర్ (ఓ పాస్పోర్ట్ నుంచి ఇంకో పాస్పోర్ట్ - రెసిడెంట్స్ కోసం), లాటిన్ నేమ్ మాడిఫికేషన్, ఫ్యామిలీ రెసిడెన్సీ రెన్యువల్ (ఆర్టికల్ 22) అలాగే స్పాన్సర్స్ రెసిడెన్స్ (ఆర్టికల్ 24) వంటివి పొందవచ్చు. రెసిడెన్సీ రెన్యువల్ సర్వీస్ మాత్రం, గత మార్చిలో రెసిడెన్సీ గడువు తీరినవారికి మాత్రమే లభిస్తుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!