కొత్త ఆన్లైన్ సర్వీసుల్ని ప్రారంభించిన కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్
- April 06, 2020
కువైట్:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ కోసం కొత్త ఆన్లైన్ సర్వీసుల్ని ప్రారంభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కొత్త సర్వీసులు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తున్నాయి. మినిస్ట్రీ వెబ్ సైట్ (www.moi.gov.kw) ద్వారా రెసిడెన్సీ ట్రాన్స్ఫర్ (ఓ పాస్పోర్ట్ నుంచి ఇంకో పాస్పోర్ట్ - రెసిడెంట్స్ కోసం), లాటిన్ నేమ్ మాడిఫికేషన్, ఫ్యామిలీ రెసిడెన్సీ రెన్యువల్ (ఆర్టికల్ 22) అలాగే స్పాన్సర్స్ రెసిడెన్స్ (ఆర్టికల్ 24) వంటివి పొందవచ్చు. రెసిడెన్సీ రెన్యువల్ సర్వీస్ మాత్రం, గత మార్చిలో రెసిడెన్సీ గడువు తీరినవారికి మాత్రమే లభిస్తుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







