బహ్రెయిన్:మధ్య, చిన్న తరహా వ్యాపార సంస్థలకు ఊతం ఇచ్చేలా సర్వే ప్రారంభం
- April 06, 2020బహ్రెయిన్:కరోనా విపత్తు ప్రపంచ ఆర్ధిగ గమనం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని వ్యాపార సంస్థలకు ఊతం ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి వాస్తవ వ్యాపార పరిస్థితులు, సంస్థ అవసరాలను తెలసుకునేందుకు కేపిటల్ గవర్నరేట్ సర్వే ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలతో స్థానిక వ్యాపారులకు తగిన విధంగా సహాయ సహాకారాలు అందించేందుకు వీలు పడుతుందని బహ్రెయిన్ ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలో వ్యాపారులు, సంస్థ నిర్వాహకులు ఖచ్చితమైన సమాచారం ఇవ్వటం ద్వారా ప్రభుత్వం వీలైనంత వరకు సరైన తోడ్పాటు అందించగలమని తెలిపింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రయిన్)
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!