బహ్రెయిన్:మధ్య, చిన్న తరహా వ్యాపార సంస్థలకు ఊతం ఇచ్చేలా సర్వే ప్రారంభం
- April 06, 2020
బహ్రెయిన్:కరోనా విపత్తు ప్రపంచ ఆర్ధిగ గమనం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని వ్యాపార సంస్థలకు ఊతం ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి వాస్తవ వ్యాపార పరిస్థితులు, సంస్థ అవసరాలను తెలసుకునేందుకు కేపిటల్ గవర్నరేట్ సర్వే ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలతో స్థానిక వ్యాపారులకు తగిన విధంగా సహాయ సహాకారాలు అందించేందుకు వీలు పడుతుందని బహ్రెయిన్ ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలో వ్యాపారులు, సంస్థ నిర్వాహకులు ఖచ్చితమైన సమాచారం ఇవ్వటం ద్వారా ప్రభుత్వం వీలైనంత వరకు సరైన తోడ్పాటు అందించగలమని తెలిపింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రయిన్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







