మహ్బౌలా నుంచి విడిచి వెళ్లాలని స్పాన్సర్స్ ఆదేశిస్తే చట్టపరమైన చర్యలు
- April 07, 2020
కువైట్: మహ్బౌల్ ప్రాంతం నుంచి వలస కార్మికులు వెళ్ళిపోవాలని స్పాన్సర్స్ ఇచ్చిన ఆదేశాలపై కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తీవ్రంగా స్పందించింది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని మినిస్ట్రీ తేల్చి చెప్పింది. ఎవరైతే, కార్మికుల్ని బలవంతంగా ఆ ప్రాంతం నుంచి బయటకు పంపాలని చూస్తున్నారో, ఆ స్పాన్సర్స్ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది. పోలీస్ ఫోర్సెస్ పరిస్థితిని గమనిస్తున్నారనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







