7000 మంది వలస కార్మికుల కోసం 3 తాత్కాలిక కేంద్రాలు
- April 16, 2020
కువైట్: కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కెఎన్పిసి), 7000 మంది కార్మికుల కోసం మూడు తాత్కాలిక సెంటర్స్ని దేశంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. కెఎన్పిసి డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అలాగే అధికార ప్రతినిది¸ అయిన అబ్దుల్లా అల్ అజ్మి మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో దేశం తీసుకుంటోన్న చర్యలు, దేశ నాయకత్వం చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అల్ అర్దియా, అల్ జహ్రా అలాగే సౌత్ అల్ సభియా ప్రాంతాల్లో ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. కార్మికులు నివసించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాల్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సూచనల మేరకు పనిచేస్తామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!







