ఎలక్ట్రానిక్ విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ పొడిగింపు
- April 17, 2020
రియాద్: డ్రైవింగ్ లైసెన్సుల పొడిగింపు ని ‘అబ్షెర్’ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ విధానంలో పొడిగింపు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. వాహన యజమానులు - సిటిజన్స్ అలాగే నివాసితులకి ఈ విధానం వర్తిస్తుంది. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ ఈ విషయాన్ని ధృవీకరించింది. కరోనా వైరస్ నేపథ్యంలో కర్ఫ్యూ కొనసాగుతున్న దరిమిలా, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, వాహనాల పీరియాడిక్ ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్ ఫర్ రెన్యూయింగ్ వెహికిల్ రిజిస్ట్రేషన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్న విషయం విదితమే. ఇప్పుడు అది కూడా ఎలక్ట్రానిక్ విధానం ద్వారా చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







