జెడ్డా:షాపుల్లో పరిశుభ్రతపై జెడ్డా మున్సిపాలిటీ తనిఖీలు
- April 19, 2020
జెడ్డా:కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిశుభ్రతకు అధిక ప్రధాన్యం ఇస్తోంది జెడ్డా మున్సిపాలిటీ. మున్సిపాలిటీ పరిధిలోని పలు దుకాణాలు, ఇతర వ్యాపార కేంద్రాల్లో ప్రభుత్వ మార్గనిర్దేశకాల మేరకు పరిశుభ్రత పాటిస్తున్నారా? లేరా? అనేది ఎప్పటికప్పుడు హెల్త్ ఇన్స్ పెక్టర్ ల పర్యవేక్షణలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు 1,240 చోట్ల ప్రజా ఆరోగ్య సంరక్షణకు పాటించాల్సిన ప్రమాణాలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ ను కట్టడి చేసేందుకు జెడ్డా మున్సిపాలిటీ తమ పరిధిలోని సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే 419 కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. వైరస్ ను నియంత్రించేందుకు జెడ్డా మున్సిపాలిటీ తన పరిధిలో వీలైనన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. నగరంలోని పలు పబ్లిక్ ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ క్రిమిసంహరక ఛాంబర్లను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







