కోవిడ్ 19: ఉల్లంఘనలకు పాల్పడిన 11 కంపెనీలు
- April 21, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్, 11 కంపెనీలు కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రికాషనరీ గైడ్లైన్స్ ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. టెక్నికల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్, అగ్రికల్చర్, కాంట్రాక్టింగ్, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్, సప్లయ్స్ మరియు ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ వంటివి ఇందులో వున్నాయి. అల్ ఖర్రా ప్రాంతంలో ఈ ఉల్లంఘనల్ని గుర్తించారు. సదరు కంపెనీలు ప్రికాషనరీ గైడ్లైన్స్ని పాటించడంలేదని అధికారులు తేల్చారు. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కరిÄన చర్యలు వుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







