కోవిడ్ 19: ఉల్లంఘనలకు పాల్పడిన 11 కంపెనీలు
- April 21, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్, 11 కంపెనీలు కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రికాషనరీ గైడ్లైన్స్ ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. టెక్నికల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్, అగ్రికల్చర్, కాంట్రాక్టింగ్, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్, సప్లయ్స్ మరియు ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ వంటివి ఇందులో వున్నాయి. అల్ ఖర్రా ప్రాంతంలో ఈ ఉల్లంఘనల్ని గుర్తించారు. సదరు కంపెనీలు ప్రికాషనరీ గైడ్లైన్స్ని పాటించడంలేదని అధికారులు తేల్చారు. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కరిÄన చర్యలు వుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







