ఒక వ్యక్తికి రెండుసార్లు కరోనా సోకదని చెప్పలేం:WHO
- April 25, 2020
జెనీవా:కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి రెండోసారి ఈ వైరస్ సోకదు అని ఖచ్చితంగా చెప్పలేమని WHO సూచించింది. ఈ విషయంలో ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదే విషయంపై ఇప్పటికే పలుసార్లు హెచ్చరించిన WHO తాజాగా మరోసారి అప్రమత్తం చేసింది.
లాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో కొన్ని దేశాలు.. కరోనా నుంచి కోలుకున్న వారికి రిస్క్ ఫ్రీ సర్టిఫికేట్లను జారీ చేసే ఆలోచనలో ఉన్నాయి. అయితే.. ఇది చాలా ప్రమాదమని ఈ సర్టిఫికేట్లున్న వారు భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పక్కనపెట్టి తమకు తెలియకుండానే వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందుకే.. ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా సోకదు అనటానికి శాస్త్రీయమైన ఆధారలేవీ లేవని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







