ఒక వ్యక్తికి రెండుసార్లు కరోనా సోకదని చెప్పలేం:WHO
- April 25, 2020
జెనీవా:కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి రెండోసారి ఈ వైరస్ సోకదు అని ఖచ్చితంగా చెప్పలేమని WHO సూచించింది. ఈ విషయంలో ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదే విషయంపై ఇప్పటికే పలుసార్లు హెచ్చరించిన WHO తాజాగా మరోసారి అప్రమత్తం చేసింది.
లాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో కొన్ని దేశాలు.. కరోనా నుంచి కోలుకున్న వారికి రిస్క్ ఫ్రీ సర్టిఫికేట్లను జారీ చేసే ఆలోచనలో ఉన్నాయి. అయితే.. ఇది చాలా ప్రమాదమని ఈ సర్టిఫికేట్లున్న వారు భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పక్కనపెట్టి తమకు తెలియకుండానే వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందుకే.. ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా సోకదు అనటానికి శాస్త్రీయమైన ఆధారలేవీ లేవని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







