మూడు స్టోర్స్ని సీజ్ చేసిన మినిస్ట్రీ
- April 27, 2020
కువైట్:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మూడు స్టోర్స్ని సీజ్ చేసినట్లు వెల్లడించింది. కరోనా వైరస్ని అరికట్టే క్రమంలో విధించిన నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఈ స్టోర్స్పై అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీకి చెందిన టీమ్స్, 182 కన్స్యుమర్ కో-పరేటివ్స్పై సోదాలు నిర్వహించారు. షాపింగ్ మాల్స్, వెజిటబుల్ స్టోర్స్లపైనా తనిఖీలు నిర్వహించారు. ధరలు సహా అనేక అంశాలకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. ఫుడ్ రేషన్స్ డెలివరీ అలాగే 64 రేషనింగ్ సెంటర్స్ని కూడా తనిఖీలు చేశారు. కాగా, మినిస్ట్రీకి చెందిన ఎమర్జన్సీ సెంటర్ 231 ఫిర్యాదుల్ని హాట్లైన్ 135 ద్వారా అందుకోవడం జరిగింది. సూపర్విజన్ సెంటర్కి 30 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, 127 రేషన్ కార్డుల్ని రెన్యూవల్ చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







