APNRTS ‘కరోనా’ సాయం!
- April 27, 2020
యూ.ఏ.ఈ:ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRTS) కో-ఆర్డినేటర్లు జఫ్ఫార్ అలీ, వాసు పొడిపిరెడ్డి, తెలుగు కమ్యూనిటీకి చెందిన 50 గ్రూపులకు 50 కిట్స్ని అందించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఈ కిట్స్ని స్పాన్సర్ చేయడం జరిగింది. ఒక్కో గ్రూపులో ఐదుగురు వ్యక్తులు వుంటారు. ఉద్యోగం కోల్పోయిన మెయిడ్స్, అన్ ఎంప్లాయ్డ్ క్లీనర్స్, అన్ ఎంప్లాయ్డ్ విజిట్ వీసా హోల్డర్స్ వంటివారు ఈ గ్రూపులో వున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా వీరంతా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కాగా, లబ్దిదారులు మలబార్ గోల్డ్ అలాగే ఎపిఎన్ఆర్టి టీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు.



తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







