APNRTS ‘కరోనా’ సాయం!
- April 27, 2020
యూ.ఏ.ఈ:ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRTS) కో-ఆర్డినేటర్లు జఫ్ఫార్ అలీ, వాసు పొడిపిరెడ్డి, తెలుగు కమ్యూనిటీకి చెందిన 50 గ్రూపులకు 50 కిట్స్ని అందించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఈ కిట్స్ని స్పాన్సర్ చేయడం జరిగింది. ఒక్కో గ్రూపులో ఐదుగురు వ్యక్తులు వుంటారు. ఉద్యోగం కోల్పోయిన మెయిడ్స్, అన్ ఎంప్లాయ్డ్ క్లీనర్స్, అన్ ఎంప్లాయ్డ్ విజిట్ వీసా హోల్డర్స్ వంటివారు ఈ గ్రూపులో వున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా వీరంతా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కాగా, లబ్దిదారులు మలబార్ గోల్డ్ అలాగే ఎపిఎన్ఆర్టి టీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు.



తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







