గవర్నరేట్స్ మధ్య ఆగిపోనున్న చెక్ పాయింట్స్
- April 29, 2020
మస్కట్: వివిధ గవర్నరేట్స్ మధ్య చెక్ పాయింట్స్ బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఆగిపోనున్నాయి. అయితే మస్కట్ గవర్నరేట్లోని కంట్రోల్ మరియు చెక్ పాయింట్స్ మాత్రం కొనసాగుతాయి. ముట్రాహ్, మస్కట్ మరియు విలాయత్ ఆఫ్ జలాన్ బని బు అలిలోని కమర్షియల్ మార్కెట్లలో హెల్త్ ఐసోలేషన్ కొనసాగనుంది. గవర్నరేట్స్ మధ్య మూమెంట్ని తగ్గించేందుకు సిటిజన్స్, రెసిడెంట్స్ సహకరించాలని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







