ఖతార్ : కాలం చెల్లిన ఆహారపదార్ధాలను అమ్ముతున్న ముఠా అరెస్ట్
- May 01, 2020
గడువు ముగిసిన తినుబండారాలను రీప్యాక్ చేసి అక్రమంగా మార్కెట్ కు సరఫరా చేస్తున్న ముఠాను ఖతార్ పోలీసులు అరెస్ట చేశారు. వాక్రాలోని ఓ ఇంటిని కేంద్రంగా చేసుకొని ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్దాల పొట్లాలను మళ్లీ ప్యాక్ చేసి మార్కెట్ కు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాక్రా ప్రాంతంలో రైడ్ చేశారు. వారి నుంచి పెద్దమొత్తంలో ఫుడ్ స్టఫ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ అధికారులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!