ఖతార్ : కాలం చెల్లిన ఆహారపదార్ధాలను అమ్ముతున్న ముఠా అరెస్ట్
- May 01, 2020గడువు ముగిసిన తినుబండారాలను రీప్యాక్ చేసి అక్రమంగా మార్కెట్ కు సరఫరా చేస్తున్న ముఠాను ఖతార్ పోలీసులు అరెస్ట చేశారు. వాక్రాలోని ఓ ఇంటిని కేంద్రంగా చేసుకొని ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్దాల పొట్లాలను మళ్లీ ప్యాక్ చేసి మార్కెట్ కు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాక్రా ప్రాంతంలో రైడ్ చేశారు. వారి నుంచి పెద్దమొత్తంలో ఫుడ్ స్టఫ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ అధికారులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ