మక్కాలోని పవిత్ర మసీదు వద్ద స్వీయ స్టెరిలైజేషన్ గేట్ల ఏర్పాటు
- May 07, 2020
సౌదీ: కరోనావైరస్ వ్యాప్తికి అరికట్టే చర్యల్లో భాగంగా మక్కాలోని పవిత్ర మసీదులో అధునాతన స్వీయ-స్టెరిలైజేషన్ గేట్లను ప్రారంభించింది సౌదీ ప్రభుత్వం. మసీదు ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ గేట్లు, క్రిమిసంహారక మందులను పిచికారీ చేయటమే కాకుండా ఆరు మీటర్ల దూరంలో ప్రవేశించేవారి ఉష్ణోగ్రతను తనిఖీ చేయడానికి థర్మల్ కెమెరాలతో అమర్చబడ్డాయి. ఈ గేట్లు ఒకే సమయంలో అనేక మంది వ్యక్తుల ఉష్ణోగ్రతను ప్రదర్శించే స్మార్ట్ స్క్రీన్లతో పాటు నిఘా మానిటర్లను కలిగిఉంటాయి. మసీదులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ గేట్ల గుండా వెళ్ళాలి అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!