మక్కాలోని పవిత్ర మసీదు వద్ద స్వీయ స్టెరిలైజేషన్ గేట్ల ఏర్పాటు
- May 07, 2020
సౌదీ: కరోనావైరస్ వ్యాప్తికి అరికట్టే చర్యల్లో భాగంగా మక్కాలోని పవిత్ర మసీదులో అధునాతన స్వీయ-స్టెరిలైజేషన్ గేట్లను ప్రారంభించింది సౌదీ ప్రభుత్వం. మసీదు ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ గేట్లు, క్రిమిసంహారక మందులను పిచికారీ చేయటమే కాకుండా ఆరు మీటర్ల దూరంలో ప్రవేశించేవారి ఉష్ణోగ్రతను తనిఖీ చేయడానికి థర్మల్ కెమెరాలతో అమర్చబడ్డాయి. ఈ గేట్లు ఒకే సమయంలో అనేక మంది వ్యక్తుల ఉష్ణోగ్రతను ప్రదర్శించే స్మార్ట్ స్క్రీన్లతో పాటు నిఘా మానిటర్లను కలిగిఉంటాయి. మసీదులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ గేట్ల గుండా వెళ్ళాలి అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







