ఇరాక్ పార్లమెంటులో అల్ కాదిమి ప్రభుత్వం కాన్ఫిడెన్స్ ఓటు సంపాదించడంపై హర్షం
- May 09, 2020
దోహా:ఇరాకీ పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ ముస్తఫా అల్ కాదిమి నేతృత్వంలోని ప్రభుత్వం కాన్ఫిడెన్స్ ఓటు సాధించడం పట్ల ఖతార్ హర్షం వ్యక్తం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సోదర దేశం ఇరాక్ అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా కువైట్ ఆకాంక్షించింది. ఖతార్ నుంచి ఇరాక్కి అన్ని వేళలా తగిన మద్దతు వుంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు