ఇరాక్ పార్లమెంటులో అల్ కాదిమి ప్రభుత్వం కాన్ఫిడెన్స్ ఓటు సంపాదించడంపై హర్షం
- May 09, 2020
దోహా:ఇరాకీ పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ ముస్తఫా అల్ కాదిమి నేతృత్వంలోని ప్రభుత్వం కాన్ఫిడెన్స్ ఓటు సాధించడం పట్ల ఖతార్ హర్షం వ్యక్తం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సోదర దేశం ఇరాక్ అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా కువైట్ ఆకాంక్షించింది. ఖతార్ నుంచి ఇరాక్కి అన్ని వేళలా తగిన మద్దతు వుంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







