ఇరాక్ పార్లమెంటులో అల్ కాదిమి ప్రభుత్వం కాన్ఫిడెన్స్ ఓటు సంపాదించడంపై హర్షం
- May 09, 2020
దోహా:ఇరాకీ పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ ముస్తఫా అల్ కాదిమి నేతృత్వంలోని ప్రభుత్వం కాన్ఫిడెన్స్ ఓటు సాధించడం పట్ల ఖతార్ హర్షం వ్యక్తం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సోదర దేశం ఇరాక్ అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా కువైట్ ఆకాంక్షించింది. ఖతార్ నుంచి ఇరాక్కి అన్ని వేళలా తగిన మద్దతు వుంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







