కరోనా వైరస్: పోస్ట్ రమదాన్ రీ-ఓపెనింగ్ ప్లాన్
- May 12, 2020
దుబాయ్:పోస్ట్ రమదాన్ రి-ఓపెనింగ్ ప్లాన్ని మాల్స్, కార్యాలయాల కోసం ఖరారు చేసింది దుబాయ్. మాల్స్ మరియు కార్యాలయాల్లోకి 12 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ళ పైబడిన పెద్దవారి ప్రవేశాన్ని నిషేధించారు. గూడ్స్ రిటర్న్ లేదా ఎక్స్ఛేంజ్ చేయాల్సి వస్తే, వాటిని శానిటైజ్ చేయడంతోపాటు, 24 గంటలు వాటిని విడిగా వుంచి, ఆ తర్వాత మాత్రమే వాటిని డిస్ప్లేలో పెట్టాల్సి వుంటుంది. సేల్స్ అండ్ ప్రమోషన్స్పై నిషేధాన్ని ఎత్తివేస్తారు. 30 శాతం సామర్థ్యంతో అలాగే 2 మీటర్ల దూరం టేబుల్స్ మధ్య పాటించే రెస్టారెంట్స్ తెరచుకోవచ్చు. ఫిటింగ్ రూవ్ులో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం వుండకూడదు. ఆ రూమ్స్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సి వుంటుంది. కార్యాలయాల పని సమయం రమదాన్ నేపథ్యంలో ఆరు గంటేల వుంటుంది. 30 శాతం వర్క్ ఫోర్స్తోనే కార్యాలయాలు నడవాల్సి వుంటుంది. ఎలివేటర్స్ 30 శాతం కటే ఎక్కువ నిండకూడదు. కిచెన్స్, పాంట్రీస్ తెరచి వుంటాయి. డిస్పెజబుల్ కట్లెరీ వినియోగం తప్పనిసరి. వాటర్ మెషీన్స్ వినియోగానికి అనుమతి లేదు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







