ఫొటోగ్రఫీపై నిషేధం విధించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- May 13, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హెల్త్ ఫెసిలిటీస్లో ఫొటోగ్రఫీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు లేదా విజిటర్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి సంబంధించిన ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఫొటోలు తీయడం నిషేధమని మినిస్ట్రీ స్పష్టం చేసింది. వ్యక్తుల ప్రైవసీ, భద్రత వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ నిషేధాన్ని పరిగణనలోకి తీసుకుని, అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ హెచ్చరించింది. హెచ్చరికల్ని బేఖాతరు చేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మినిస్ట్రీ వెల్లడించింది.
--దివాకర్(మా గల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు