ఫొటోగ్రఫీపై నిషేధం విధించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- May 13, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హెల్త్ ఫెసిలిటీస్లో ఫొటోగ్రఫీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు లేదా విజిటర్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి సంబంధించిన ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఫొటోలు తీయడం నిషేధమని మినిస్ట్రీ స్పష్టం చేసింది. వ్యక్తుల ప్రైవసీ, భద్రత వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ నిషేధాన్ని పరిగణనలోకి తీసుకుని, అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ హెచ్చరించింది. హెచ్చరికల్ని బేఖాతరు చేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మినిస్ట్రీ వెల్లడించింది.
--దివాకర్(మా గల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







