తెలంగాణలో 41 కొత్త కరోనా కేసులు,2మరణాలు
- May 13, 2020
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య1367కు చేరుకుందని.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే, కరోనా నుంచి కోలుకొని 117 మంది బుధవారం డిశ్చార్జి అవ్వడం.. కాస్తా ఉరట కలిగించే విషయం. ఇప్పటి వరకూ 939 మంది డిశ్చార్జి అవ్వగా.. ఇంకా 394 చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







