కువైట్ నుంచి విజయవాడ బయల్దేరిన విమానం
- May 21, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ కార్యక్రమం క్రింద ఏపీ వలస కార్మికులతో విమానం ఈ రోజు కువైట్ నుండి సాయంత్రం 4.10 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఎంపీల నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ కి పదే పదే ఇమెయిల్స్ పంపడంతో, ఫలితంగా మొత్తం 145 మంది ప్రయాణికులతో మొదటి విమానం కువైట్ నుండి బయల్దేరింది. స్టేట్ కోవిడ్-19 నోడల్ టీం యొక్క జిల్లా రిసెప్షన్ బృందాలు విమానాశ్రయంలో ఈ వలస కార్మికులను రిసీవ్ చేసుకుంటాయి.వారిని తప్పనిసరి క్వారంటైన్ కు పంపించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాయి.రాబోయే రోజుల్లో ఆమ్నెస్టీ కింద ఉన్న వలస కార్మికులతో ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్న అనేక విమానాలలో ఇది మొదటిది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







