కువైట్ నుంచి విజయవాడ బయల్దేరిన విమానం
- May 21, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ కార్యక్రమం క్రింద ఏపీ వలస కార్మికులతో విమానం ఈ రోజు కువైట్ నుండి సాయంత్రం 4.10 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఎంపీల నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ కి పదే పదే ఇమెయిల్స్ పంపడంతో, ఫలితంగా మొత్తం 145 మంది ప్రయాణికులతో మొదటి విమానం కువైట్ నుండి బయల్దేరింది. స్టేట్ కోవిడ్-19 నోడల్ టీం యొక్క జిల్లా రిసెప్షన్ బృందాలు విమానాశ్రయంలో ఈ వలస కార్మికులను రిసీవ్ చేసుకుంటాయి.వారిని తప్పనిసరి క్వారంటైన్ కు పంపించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాయి.రాబోయే రోజుల్లో ఆమ్నెస్టీ కింద ఉన్న వలస కార్మికులతో ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్న అనేక విమానాలలో ఇది మొదటిది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







