ఏ.పి ఉద్యోగులకు శుభవార్త...
- May 21, 2020అమరావతి:ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇక నుంచి ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఫైనాన్స్, ట్రెజరీకి ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ట్రెజరీ సాప్ట్వేర్లో సీఎఫ్ఎంఎస్ మార్పులు చేయనుంది. గడచిన రెండు నెలల బకాయి విషయంపై కూడా సీఎం సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..