ఏ.పి ఉద్యోగులకు శుభవార్త...

- May 21, 2020 , by Maagulf
ఏ.పి ఉద్యోగులకు శుభవార్త...

అమరావతి:ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇక నుంచి ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఫైనాన్స్, ట్రెజరీకి ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ట్రెజరీ సాప్ట్‌వేర్‌లో సీఎఫ్ఎంఎస్ మార్పులు చేయనుంది. గడచిన రెండు నెలల బకాయి విషయంపై కూడా సీఎం సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com