తెలంగాణ:మరో 62 కరోనా కేసులు నమోదు
- May 22, 2020హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 62 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1761కి చేరగా.. మరణాలు 48కి చేరాయి.తాజాగా నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 42 మంది, రంగారెడ్డిలో ఒక కేసు నమోదు అవ్వగా.. వలసదారులు 19 మంది ఉన్నారు. మొత్తం 118 మంది వలసకార్మికులకు కరోనా సోకింది. ఇవాళ ఒక్కరోజే ఏడుగురు డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 1,043కి చేరుకుంది. ఆసుపత్రిలో 670 మంది చికిత్స పొందుతున్నారని హెల్త్ బులెటిన్లో ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్బులిటెన్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు