గ్యాస్ సిలెండర్ పేలుడు: అల్ సెహ్లాలో ఓ వ్యక్తి మృతి
- May 30, 2020
మనామా:అల్ సెహ్లాలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్లో జరిగిన గ్యాస్ సిలెండర్ పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందారు. కిలోమీటర్ మేర ఈ పేలుడు తాలూకు శబ్దం విన్పించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ఘటనను ధృవీకరించింది. మృతుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. మృతుడి వయసు 39 ఏళ్ళు. మృతుడు ముహమ్మద్ జిన్నా పదేళ్ళుగా శాంటీ ఎవాక్యువేషన్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తేల్చారు. డాక్యుమెంట్ కంట్రోలర్గా ఆ సంస్థలు మృతుడు పనిచేస్తున్నట్లు కంపెనీ ఎండీ రమేష్ రంగనాథన్ చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







