గ్యాస్ సిలెండర్ పేలుడు: అల్ సెహ్లాలో ఓ వ్యక్తి మృతి
- May 30, 2020
మనామా:అల్ సెహ్లాలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్లో జరిగిన గ్యాస్ సిలెండర్ పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందారు. కిలోమీటర్ మేర ఈ పేలుడు తాలూకు శబ్దం విన్పించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ఘటనను ధృవీకరించింది. మృతుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. మృతుడి వయసు 39 ఏళ్ళు. మృతుడు ముహమ్మద్ జిన్నా పదేళ్ళుగా శాంటీ ఎవాక్యువేషన్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తేల్చారు. డాక్యుమెంట్ కంట్రోలర్గా ఆ సంస్థలు మృతుడు పనిచేస్తున్నట్లు కంపెనీ ఎండీ రమేష్ రంగనాథన్ చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







