తెలంగాణ లో 74 కరోనా పాజిటివ్ కేసులు
- May 30, 2020
హైదరాబాద్:తెలంగాణలో శనివారం కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 2499 కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో 60 కేసులు తెలంగాణ రాష్ట్రంలోనివి కాగా.. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 9 మందికి సోకింది. అటు, ఇతర దేశాల నుంచి వచ్చిన 5మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 77 చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1412 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 1010 మంది చికిత్స పొందుతున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







