రియాద్:పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్వెస్టిగేటర్స్ గా 156 మంది మహిళలు, పురుషుల నియామకం
- June 02, 2020
రియాద్:ప్రజా న్యాయ వ్యవస్థను మరింత పటిష్టపరిచేలా, పౌరులకు సరైన న్యాయం జరిగేలా సౌదీ ప్రభుత్వం న్యాయశాఖను మరింత పటిష్టం చేస్తోంది. ఇందుకోసం కొత్తగా 156 మంది పురుషులు, మహిళలను ఇన్వెస్టిగేటీవ్ లెఫ్టినెంట్ హోదాతో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించింది. ఈ మేరకు రాజు సల్మాన్ రాజ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియామకాలు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ సౌద్ అల్ ముజీబ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు న్యాయవ్యవస్థలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రజలకు సేవ చేసేలా మహిళలకు ప్రధాన్యం దక్కుతుందని కూడా ఆయన అన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







