తెలంగాణలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు

- June 04, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3147కి చేరాయి.ఈరోజు కరోనాతో ఆరుగురు చనిపోయారు. కాగా మొత్తం కరోనా మరణాలు 105కి చేరాయి. ఇప్పటివరకూ 1587 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 1455 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com