131 కిలోల డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టురట్టు చేసిన కువైట్
- June 06, 2020
కువైట్ సిటీ:131 కిలోల హాషిష్ (డ్రగ్స్) సముద్ర మార్గంలో స్మగ్లింగ్ అవుతుండగా, ఆ ప్రయత్నాన్ని కోస్ట్ గార్డ్ భగ్నం చేసినట్లు కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. కోస్ట్ గార్డ్ సెట్రోల్స్, ఓ అనుమానిత బోటుని లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించారనీ, ఈ బోటులో నలుగురు వ్యక్తులున్నారనీ అధికారులు తెలిపారు. విచారణ సందర్భంగా నిందితులు, నార్కోటిక్స్ని నీటిలోకి డంప్ చేసినట్లు అంగీకరించారు. కువైట్లోనే ఓ పౌరుడికి డెలివరీ చేయడానికి దీన్ని తీసుకొచ్చినట్లు నిందితులు పేర్కొన్నారు. నిందితుల్ని అలాగే స్వాధీనం చేసుకునన డ్రగ్స్ని సంబంధిత అథారిటీస్కి అప్పగించారు. అనుమానితుడైన సిటిజన్ని కూడా అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







