జగన్ తో టాలీవుడ్ ప్రతినిధుల బృందం భేటీ ఈ నెల9న
- June 06, 2020
టాలీవుడ్ సినీ ప్రతినిధుల బృందం ఈనెల 9న ఏపీ సీఎం జగన్తో భేటీ కానుంది. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసే ప్రతినిధి బృందంలో నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులు ఉంటారు. ఈ భేటీకి నటుడు బాలకృష్ణను కూడా ఆహ్వానించినట్లు నిర్మాత సీ కళ్యాణ్ తెలిపారు.
పుట్టిన రోజు కారణంగా తాను రాలేనని బాలకృష్ణ అన్నట్లు కళ్యాణ్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సీఎంతో చర్చించనున్నట్లు ప్రకటించారు సి.కళ్యాణ్.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







