అంతర్జాతీయ విమాన ప్రయాణాల పై త్వరలో నిర్ణయం-హర్దీప్ సింగ్ పురి
- June 08, 2020
న్యూ ఢిల్లీ:అంతర్జాతీయ విమాన సేవల ప్రారంభం పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నామని భారత కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆదివారం ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.ఇతర దేశీయుల రాక పై ఆంక్షలు సడలించినప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు.ప్రస్తుతం కొన్ని దేశీయులను మాత్రమే ఇతర దేశాల నుంచి రాకకు అనుమతిస్తున్నారని తెలిపారు.విదేశీయుల రాకపై గమ్యస్థానం కలిగిన దేశం సిద్ధంగా ఉన్నప్పుడు విదేశీ ప్రయాణాలు ప్రారంభిస్తామని మంత్రి పురి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు