అంతర్జాతీయ విమాన ప్రయాణాల పై త్వరలో నిర్ణయం-హర్దీప్ సింగ్ పురి
- June 08, 2020
న్యూ ఢిల్లీ:అంతర్జాతీయ విమాన సేవల ప్రారంభం పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నామని భారత కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆదివారం ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.ఇతర దేశీయుల రాక పై ఆంక్షలు సడలించినప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు.ప్రస్తుతం కొన్ని దేశీయులను మాత్రమే ఇతర దేశాల నుంచి రాకకు అనుమతిస్తున్నారని తెలిపారు.విదేశీయుల రాకపై గమ్యస్థానం కలిగిన దేశం సిద్ధంగా ఉన్నప్పుడు విదేశీ ప్రయాణాలు ప్రారంభిస్తామని మంత్రి పురి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







