భారత్ లో గత 24 గంటల్లో 9,987 పాజిటివ్ కేసులు
- June 09, 2020
భారతదేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసులు గత 24 గంటల్లో 9,987 పెరిగి 2,66,598 కు చేరుకున్నాయి. కరోనావైరస్ మరణాల సంఖ్య 266 పెరిగి 7,466 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ లో ఉంది. మరోవైపు భారత్ లో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,29,917 గా ఉండగా, పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,29,214 గా ఉంది. కాగా 9,987 కొత్త కరోనావైరస్ కేసులతో, భారతదేశం మరోసారి అతిపెద్ద సింగిల్ డే స్పైక్ను నమోదు చేసినట్లయింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







