ప్రభాస్ తో థర్డ్ వరల్డ్ వార్ కు సిద్దమైన నాగ్ అశ్విన్
- June 14, 2020
మహానటి సినిమాతో డైరక్టర్ నాగ్ అశ్విన్ కేపాసిటీ ఏంటో ఇండస్డ్రీకి క్లారిటీ వచ్చేసింది. అలాంటి సినిమా అందించాక కూడా అన్నాళ్లపాటు ఖాళీగా కూర్చుని, ఓ భారీ సినిమా స్క్రిప్ట్ తయారుచేసారు అంటే కచ్చితంగా ఏదో వుండే వుంటుంది అన్న ఆసక్తి పెరిగింది. ప్రభాస్ వన్ సిటింగ్ లో ఓకె చేసాడు అనగానే ఈ ఆసక్తి మరింత డబుల్ అయింది. అప్పటి నుంచీ ఈ కథలో విశేషాల మీద గ్యాసిప్ లు వినిపిస్తూనే వస్తున్నాయి.
సైన్స్ టచ్ వుంటుందని, కనిపించని అతీతశక్తి ప్రస్తావన వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. లేటేస్ట్ సంగతి ఏమిటంటే, ఈ సినిమాలో థర్డ్ వరల్డ్ వార్ అన్నది కూడా ఓ కీ పాయింట్ గా వుంటుందన్నది. ఈ థర్డ్ వరల్డ్ వార్ సీన్ కోసం ఓ భారీ సెట్ ను కూడా హైదరాబాద్ లోనే రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ థర్డ్ వరల్డ్ వార్ కాన్సెప్ట్ వుండడంతో, సినిమాకు దాదాపు 400 కోట్ల మేరకు బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత అశ్వనీదత్.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







