ప్రభాస్ తో థర్డ్ వరల్డ్ వార్ కు సిద్దమైన నాగ్ అశ్విన్
- June 14, 2020
మహానటి సినిమాతో డైరక్టర్ నాగ్ అశ్విన్ కేపాసిటీ ఏంటో ఇండస్డ్రీకి క్లారిటీ వచ్చేసింది. అలాంటి సినిమా అందించాక కూడా అన్నాళ్లపాటు ఖాళీగా కూర్చుని, ఓ భారీ సినిమా స్క్రిప్ట్ తయారుచేసారు అంటే కచ్చితంగా ఏదో వుండే వుంటుంది అన్న ఆసక్తి పెరిగింది. ప్రభాస్ వన్ సిటింగ్ లో ఓకె చేసాడు అనగానే ఈ ఆసక్తి మరింత డబుల్ అయింది. అప్పటి నుంచీ ఈ కథలో విశేషాల మీద గ్యాసిప్ లు వినిపిస్తూనే వస్తున్నాయి.
సైన్స్ టచ్ వుంటుందని, కనిపించని అతీతశక్తి ప్రస్తావన వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. లేటేస్ట్ సంగతి ఏమిటంటే, ఈ సినిమాలో థర్డ్ వరల్డ్ వార్ అన్నది కూడా ఓ కీ పాయింట్ గా వుంటుందన్నది. ఈ థర్డ్ వరల్డ్ వార్ సీన్ కోసం ఓ భారీ సెట్ ను కూడా హైదరాబాద్ లోనే రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ థర్డ్ వరల్డ్ వార్ కాన్సెప్ట్ వుండడంతో, సినిమాకు దాదాపు 400 కోట్ల మేరకు బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత అశ్వనీదత్.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు