ఏపీలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు

- June 14, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏపీలో గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు, విదేశాల నుంచి వచ్చిన వారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి మొత్తం 294 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,152కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 84 మంది చనిపోయారు. కాగా, ఇప్పటివరకూ 2,723 డిశ్చార్జ్ అవ్వగా.. 2,034 మంది చికిత్స పొందుతున్నారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com