తెలంగాణ లో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు
- June 16, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన గంటల్లో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరోనా సోకి నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనాతో 191 మంది చనిపోయారు.మొత్తం 5406 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఇంకా 2188 మంది యాక్టీవ్ కేసులుగా ఉన్నారు. మంగళవారం 261 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3027 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా GHMC పరిధిలోనే 165 పాజటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 16, మెదక్లో 13, కరీంనగర్లో 6, మేడ్చల్లో 3, నిజామాబాద్, సంగారెడ్డిలో 2, ఆసీఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రిభువనగిరిలో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారిన పడ్డారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







