తెలంగాణ లో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు
- June 16, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన గంటల్లో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరోనా సోకి నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనాతో 191 మంది చనిపోయారు.మొత్తం 5406 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఇంకా 2188 మంది యాక్టీవ్ కేసులుగా ఉన్నారు. మంగళవారం 261 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3027 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా GHMC పరిధిలోనే 165 పాజటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 16, మెదక్లో 13, కరీంనగర్లో 6, మేడ్చల్లో 3, నిజామాబాద్, సంగారెడ్డిలో 2, ఆసీఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రిభువనగిరిలో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారిన పడ్డారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?