ఇండియాలో 12 వేలకు చేరువగా కరోనా మరణాలు
- June 17, 2020
ఇండియాలో కరోనా మరణాలు కొత్తగా 2,003 పెరగడంతో, భారతదేశంలో కరోనావైరస్ మరణాల సంఖ్య బుధవారం 11,903 కు చేరింది, అలాగే భారతదేశంలో మొత్తం కేసులు 3.5 లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం తాజా గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 11,000 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,54,065 కు చేరుకున్నాయి. అయితే ఇందులో 1,86,934 రికవరీలు కూడా ఉన్నాయి. డిశ్చార్జ్ లు మరణాలు పోను.. 1,55,227 యాక్టీవ్ కేసులున్నాయి. మహారాష్ట్ర మరణాల సంఖ్య 5,537 కు చేరుకుంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!