కౌంటర్ టెర్రరిజం చట్టాన్ని అమెండ్ చేసిన సౌదీ అరేబియా
- June 20, 2020
రియాద్: కౌంటర్ టెర్రరిజం చట్టానికి అమెండ్మెంట్ చేసింది సౌదీ ప్రభుత్వం. ఈ కొత్త అమెండ్మెంట్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్, డిటెయినీస్ని తాత్కాలికంగా విడుదల చేసే అధికారం కలిగి వుంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం మేరకు అధికారిక గెజిట్ విడుదల చేయడం జరిగింది. చట్టంలో కొన్ని ఆర్టికల్స్ని డిలిషన్స్ చేయడంతోపాటుగా, అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది. డిటెయినీ పారిపోడనీ, ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టడనీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నమ్మితే, అతన్ని విడిచి పెట్టడానికి ఈ అమెండ్మెంట్ వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







