కౌంటర్ టెర్రరిజం చట్టాన్ని అమెండ్ చేసిన సౌదీ అరేబియా
- June 20, 2020
రియాద్: కౌంటర్ టెర్రరిజం చట్టానికి అమెండ్మెంట్ చేసింది సౌదీ ప్రభుత్వం. ఈ కొత్త అమెండ్మెంట్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్, డిటెయినీస్ని తాత్కాలికంగా విడుదల చేసే అధికారం కలిగి వుంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం మేరకు అధికారిక గెజిట్ విడుదల చేయడం జరిగింది. చట్టంలో కొన్ని ఆర్టికల్స్ని డిలిషన్స్ చేయడంతోపాటుగా, అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది. డిటెయినీ పారిపోడనీ, ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టడనీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నమ్మితే, అతన్ని విడిచి పెట్టడానికి ఈ అమెండ్మెంట్ వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







