బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మొదటి ఛార్టర్డ్ ఫ్లైట్
- June 24, 2020
మనామా:శంషాబాద్ విమానాశ్రయానికి కరోనా వేళ అంతర్జాతీయ విమానయాన సంస్థల చార్టర్డ్ ఫ్లైట్స్ వస్తున్నాయి. మొదటి ఛార్టర్డ్ ఫ్లైట్ బహ్రెయిన్ నుండి హైదరాబాద్ కు గత రాత్రి చేరుకుంది.వివరాల్లోకి వెళ్తే... ఇండియన్ క్లబ్ మరియు తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో విమానం ఏర్పాటు చేయటం జరిగింది.ఈ విమానంలో మొత్తం 282 మంది ప్రయాణికులు వచ్చారు.ఈ విమానం ఏర్పాటు చేయటానికి ఇండియన్ ఎంబసీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,తెలంగాణ సాంస్కృతిక సంఘంకి సంబంధించిన వెంకట స్వామి(అధ్యక్షులు), గవ్వల పల్లి(ఉపాధ్యక్షులు), మురళి దాసరి(కార్యదర్శి) సంజీవ్ గాండ్ల, సభ్యులు అల్లే గంగాధర్ పోచయ్య రాజారెడ్డి సుదర్శన్ కిరణ్ బాబురావు, వాలంటీర్లు తదితరులు సహాయ సహకారాలు అందించారు.వచ్చిన ప్రవాసీయులందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం







