దేశ సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులకు 170 శాతం జీతాలు పెంచిన కేంద్రం
- June 26, 2020
భారత దేశ సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే ఉద్యోగులకు భారీగా జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచింది.
ఇంజనీర్లు, కార్మికులు వంటి పలు శాఖల్లో పనిచేసే ఉద్యోగుల కనీస వేతనాన్ని 170 శాతానికి పెంచింది. రిస్క్ అలవెన్స్ ను 100 నుంచి 170 శాతానికి పెంచింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఈ వేతనాలు జూన్ 1,2020 నుంచి అమల్లోకి రానున్నాయి.
జాతీయ హైవేలు..మౌలిక రంగ అభివృద్ది కార్పొరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వేతన పెంపు వర్తించనుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!