రేపు డిల్లీ వెల్లనున్న మంత్రి కె.టి.ఆర్

- February 02, 2016 , by Maagulf
రేపు డిల్లీ వెల్లనున్న మంత్రి కె.టి.ఆర్

ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. స్వచ్చభారత్ మిషన్, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్పై జరిగే సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ర్టానికి సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న వివిధ అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com