రేపు డిల్లీ వెల్లనున్న మంత్రి కె.టి.ఆర్
- February 02, 2016
ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. స్వచ్చభారత్ మిషన్, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్పై జరిగే సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ర్టానికి సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న వివిధ అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









