ఏపీలో కొత్తగా 657 కరోనా కేసులు..
- July 01, 2020
అమరావతి:ఏపీలో కరోనా బులిటెన్ ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 657 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో 611 మంది ఏపీ ప్రజలుకాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 39 మంది.. విదేశాల నుంచి వచ్చిన వారు ఏడుగురు. ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తాజగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 15,252కి చేరింది. వీరిలో 6988 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 8071 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 193 మంది కరోనా కాటుకు బలైపోయారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







