ఫేక్ జాబ్స్ అండ్ మ్యారేజెస్: మోసపోయిన 56 మంది యువతులు
- July 06, 2020
రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చేతిలో 56 మంది యువతులు మోసపోయారు. ఓ ఎయిర్లైన్లో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నిందితుడు వీరిని మోసం చేశాడు. కాగా, అందులో కొందరికి ‘పెళ్ళి’ పేరుతోనూ వల వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పర్సనల్ ప్రొఫైల్, వ్యక్తిగత ఫొటోల్ని ఆ యువతుల నుంచి రప్పించుకున్నాక, వారిని బ్లాక్మెయిల్ చేశాడు నిందితుడు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా వుండాలని, తెలియనివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







