ఫేక్ జాబ్స్ అండ్ మ్యారేజెస్: మోసపోయిన 56 మంది యువతులు
- July 06, 2020
రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చేతిలో 56 మంది యువతులు మోసపోయారు. ఓ ఎయిర్లైన్లో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నిందితుడు వీరిని మోసం చేశాడు. కాగా, అందులో కొందరికి ‘పెళ్ళి’ పేరుతోనూ వల వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పర్సనల్ ప్రొఫైల్, వ్యక్తిగత ఫొటోల్ని ఆ యువతుల నుంచి రప్పించుకున్నాక, వారిని బ్లాక్మెయిల్ చేశాడు నిందితుడు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా వుండాలని, తెలియనివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









